'టీడీపీ అవినీతి పార్టీ' | koyya prasad reddy takes on tdp | Sakshi
Sakshi News home page

'టీడీపీ అవినీతి పార్టీ'

Feb 17 2016 11:46 AM | Updated on Aug 10 2018 8:16 PM

టీడీపీ అవినీతి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి ఆరోపించారు.

విశాఖపట్నం : టీడీపీ అవినీతి పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి ఆరోపించారు.  బుధవారం విశాఖపట్నంలో మాట్లాడుతూ... టీడీపీ ఎమ్మెల్యేలు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో  విఫలమైందంటూ టీడీపీ ప్రభుత్వపై కొయ్య ప్రసాద్రెడ్డి నిప్పులు చెరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement