వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే | high court Temporary Chief Justice vsits trumala | Sakshi
Sakshi News home page

వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే

Feb 20 2016 10:26 AM | Updated on Aug 31 2018 8:24 PM

వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే - Sakshi

వెంకన్న సేవలో హైకోర్టు తాత్కాలిక సీజే

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు.

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉభయ రాష్ట్రాల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ కుమార్ బి భోసలే శనివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఈవో సాంబశివరావు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement