
వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న మధుసూదన్రెడ్డి
చౌట్కూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన శ్వేత బోర్వెల్స్ అధినేత మధుసూదన్రెడ్డి స్వామి వారి లడ్డూను రూ.1.2 లక్షలకు దక్కించుకున్నారు.
Sep 8 2016 9:52 PM | Updated on Sep 4 2017 12:41 PM
వేలం పాటలో లడ్డూ దక్కించుకున్న మధుసూదన్రెడ్డి
చౌట్కూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన శ్వేత బోర్వెల్స్ అధినేత మధుసూదన్రెడ్డి స్వామి వారి లడ్డూను రూ.1.2 లక్షలకు దక్కించుకున్నారు.