సీఎం నాటిన మొక్కకు ఏడాది | CM planted a plant compleate one year | Sakshi
Sakshi News home page

సీఎం నాటిన మొక్కకు ఏడాది

Jul 3 2016 2:33 AM | Updated on Dec 27 2018 4:17 PM

సీఎం నాటిన మొక్కకు ఏడాది - Sakshi

సీఎం నాటిన మొక్కకు ఏడాది

గత ఏడాది రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క ఏడాది పూర్తిచేసుకుంది.

మొయినాబాద్: గత ఏడాది రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క ఏడాది పూర్తిచేసుకుంది. గత సంవత్సరం జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ సంపంగి మొక్క నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం నాటిన మొక్కలను ఆలయ అర్చకులు సంరక్షిస్తున్నారు. నాటినప్పుడు ఉన్న కొమ్మలు, ఆకులు రాలిపోయి ప్రస్తుతం కొత్త ఆకులతో పచ్చగా కళకళలాడుతోంది ఈ మొక్క.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement