200 కేజీల గంజాయి పట్టివేత | 200kgs hoirizon cought in visaka district | Sakshi
Sakshi News home page

200 కేజీల గంజాయి పట్టివేత

Jul 13 2015 6:27 PM | Updated on Aug 20 2018 3:54 PM

విశాఖపట్నం జిల్లా అరకులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా అరకులో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్నగంజాయిని పోలీసులు పట్టుకున్నారు.  సోమవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో 200 కేజీల గంజాయిని  స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర వాసిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా విశాఖపట్నం జిల్లా అనంతగిరి సమీపంలో నిన్న(ఆదివారం) 200 కేజీల గంజాయిని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement