‘పుష్కరాల’ పోటీల్లో విజేతలు 140 మంది | 140 won the pushkara competetions | Sakshi
Sakshi News home page

‘పుష్కరాల’ పోటీల్లో విజేతలు 140 మంది

Aug 24 2016 10:42 PM | Updated on Sep 4 2017 10:43 AM

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విద్యార్థులకు 12 అంశాలపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతల వివరాలను బుధవారం ప్రకటించారు.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విద్యార్థులకు 12 అంశాలపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల విజేతల వివరాలను బుధవారం ప్రకటించారు. మొత్తం 1610 మంది విద్యార్థులకు 140 మంది విజేతలుగా నిలిచారు. అలాగే ‘కృష్ణా పుష్కరాలు’ అనే అంశంపై ప్రత్యేకంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తత్వ పోటీల్లో 415 మందికి  18 మంది విజేతలుగా నిలిచారు. విజేతల జాబితా డీఈఓ బ్లాగ్‌ స్పాట్‌లో ఉంచామని, మండల విద్యాశాఖ అధికారులకు పంపామని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement