రూ.35 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | five red sandle wood smugglers arrest | Sakshi
Sakshi News home page

రూ.35 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Jan 29 2018 2:40 PM | Updated on Aug 13 2018 3:11 PM

సాక్షి, బీఎన్‌ కండ్రిగ: ఎర్రచందనం స్మగ్లర్లను బీఎన్ కండ్రిగ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరుజిల్లా పిచ్చాటూరు మండలంలోని అడవుల నుంచి ఎ​ర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతుండగా బీఎన్‌ కండ్రిగ పోలీసులు దాడి చేసి ఐదుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరినుంచి రూ.35 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మూడు వాహనాలను కూడా సీజ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement