‘శ్రీగౌతమి’ నిందితులకు జైల్లో రాజభోగాలు | All Facilities For Sri Gowthami Accused In Jail Says Her Sister | Sakshi
Sakshi News home page

‘శ్రీగౌతమి’ నిందితులకు జైల్లో రాజభోగాలు

Jul 13 2018 6:17 PM | Updated on Jul 16 2018 10:01 AM

All Facilities For Sri Gowthami Accused In Jail Says Her Sister - Sakshi

శ్రీగౌతమి హత్య కేసు నిందితులు

సాక్షి, పశ్చిమ గోదావరి : శ్రీగౌతమి హత్య కేసు నిందితులకు జైలులో సకల సౌకర్యాలు అందిస్తున్నారని ఆమె సోదరి పావని ఆరోపించింది. శ్రీగౌతమి హత్య కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు సజ్జా బుజ్జి, జడ్పీటీసీ బాలాం ప్రతాప్‌లకు నరసాపురం సబ్‌ జైలులో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ఆమె జైలు శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. శుక్రవారం పావని ఫిర్యాదు మేరకు అధికారులు జైలులో తనిఖీలు చేపట్టారు. జైలు శాఖ డీఎస్పీ మారుతి రమేష్‌ దాదాపు రెండు గంటల నుంచి జైలులోని సిబ్బందిని విచారించారు. విచారణ అనంతరం డీఐజీకి నివేదిక సమర్పిస్తామని ఆయన తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement