పానాసోనిక్‌.. 2 ఏఐ మొబైల్‌ | Sakshi
Sakshi News home page

పానాసోనిక్‌.. 2 ఏఐ మొబైల్‌

Published Fri, Oct 5 2018 1:49 AM

Panasonic 2 Ai Mobile launched - Sakshi

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ఏఐ) ఆధారిత స్మార్ట్‌ఫోన్లను పానాసోనిక్‌ గురువారం విడుదలచేసింది. ‘ఎలుగా ఎక్స్‌1’ పేరిట అందుబాటులోకి వచ్చిన మొబైల్‌ ధర రూ.22,990 కాగా, ‘ఎక్స్‌1 ప్రో’ ధర రూ.26,990 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. డ్యుయల్‌ 4జీ సిమ్‌ సదుపాయం కలిగిన  ఈ స్మార్ట్‌ఫోన్లను సంస్థ ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌గా అభివర్ణించింది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement