5న రాష్ట్రపతిని కలవనున్న వైఎస్సార్‌సీపీ నేతలు | YSRCP Leaders Will Meet President Ramnath Kovind | Sakshi
Sakshi News home page

Nov 2 2018 10:09 AM | Updated on Nov 2 2018 10:44 AM

YSRCP Leaders Will Meet President Ramnath Kovind - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం సోమవారం కలవనుంది. ఈ మేరకు ఆ పార్టీ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును రాష్ట్రపతికి వివరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement