వైఎస్సార్‌సీపీ నేతల రాస్తారోకో | YSRCP leaders Demand For KC Canal Water | Sakshi
Sakshi News home page

సాగునీరు కోసం వైఎస్సార్‌సీపీ నేతల రాస్తారోకో

Aug 8 2018 8:11 AM | Updated on Aug 20 2018 6:07 PM

YSRCP leaders Demand For KC Canal Water - Sakshi

రాఘురామిరెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, వైఎస్సార్‌ : కేసీ కెనాల్‌ నుంచి సాగునీరు విడుదల చేయాలంటూ మైదుకూరు నేషనల్‌ హైవేపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతులపై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని రఘరామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి, అంజాద్‌ బాషా పాల్గొన్నారు. ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement