భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి | ysrcp demands CBI enquiry into andhra pradesh capital land scam | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి

Mar 2 2016 11:10 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధానిలో భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ ఈ అంశంపై స్పందించాలన్నారు. ఇక పార్టీ ఫిరాయింపులపై పరిణామాలు లజ్జాకరంగా ఉన్నాయని ధర్మాన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకుండా చేయడమంటే పౌరులకు గడ్డు కాలమే అని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement