తెలుగు తల్లి, అంబేద్కర్ కు విజయమ్మ నివాళులు | YS Vijayamma tributes paid to Telugu thalli and BR Ambedkar | Sakshi
Sakshi News home page

తెలుగు తల్లి, అంబేద్కర్ కు విజయమ్మ నివాళులు

Jan 30 2014 8:30 AM | Updated on Jun 18 2018 8:10 PM

విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని, అలాగే రూల్ 77 కింద తామిచ్చిన నోటిసుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్నారు.

విభజన బిల్లుపై ఓటింగ్ నిర్వహించాలని, అలాగే రూల్ 77 కింద తామిచ్చిన నోటిసుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లనున్నారు. అందులో భాగంగా గురువారం ఉదయం సచివాలయం వద్ద తెలుగు తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం ఉదయం నివాళులర్పించారు.  వైఎస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సచివాలయం నుంచి అసెంబ్లీ వరకు భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement