మధురపూడిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం | ys jagan mohan reddy receives grand welcome in madhurapudi airport | Sakshi
Sakshi News home page

మధురపూడిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం

Jan 31 2015 10:57 AM | Updated on Jul 25 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు

రాజమండ్రి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.  అక్కడ నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గం ద్వారా తణుకు వెళతారు.


రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు ఇచ్చి చివరకు వారిని ఘోరంగా వంచించిన చంద్రబాబు తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత  వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తణుకులో రెండు రోజుల పాటు దీక్ష చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement