రైతులను ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది | YS Jagan Mohan Reddy Greetings For Telugu People On The Occasion Of Sankranti | Sakshi
Sakshi News home page

రైతులను ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది

Jan 15 2020 4:27 AM | Updated on Jan 15 2020 9:36 AM

YS Jagan Mohan Reddy Greetings For Telugu People On The Occasion Of Sankranti - Sakshi

సాక్షి, అమరావతి: రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ప్రకృతి కూడా ఈ ఏడాది రైతులను ఆశీర్వదించిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని సీఎం మంగళవారం ట్వీట్‌ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement