
రుణమాఫీపై కేబినెట్ లో చర్చించలేదు: పల్లె
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
- సమైక్యాంధ్ర కేసులన్నీ ఎత్తివేత
- నూతన ఐటీ పాలసీకి కేబినెట్ ఆమోదం
- కాపులను బీసీల్లో చేర్చేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు
- ఎన్టీఆర్ క్యాంటీన్ల పథకం అమలుకు క్యాబినెట్ సబ్ కమిటీ
- నెల రోజుల్లో అన్ని జిల్లాల్లో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారుల బదిలీలు
- నూతన ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం
- మహిళాసంఘాలు, ఏపీఎండీసీ భాగస్వామ్యంలో ఇసుక తవ్వకాలు
- 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆమోదం
- అనంత, చిత్తూరు జిల్లాల్లో సోలార్ ప్రాజెక్ట్లకు భూములు కేటాయింపు