జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు

జిఓఎంకు నివేదిక ఇవ్వం: సిపిఎం రాఘవులు - Sakshi


హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం అని  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు  కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. రాష్ట్ర విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం(జిఓఎం)కు తాము ఎటువంటి నివేదిక ఇవ్వం అని ఆ లేఖలో తెలిపారు.



రాష్ట్ర విభజనను సిపిఎం మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి, ఎంఐఎం, సిపిఎం మూడు పార్టీలు సమైక్యాంధ్రనే కోరుకుంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top