238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు | Vigilance officials raid in Kosgi | Sakshi
Sakshi News home page

238 అక్రమ విద్యుత్ కనెక్షన్ల గుర్తింపు

Sep 14 2015 3:52 PM | Updated on Sep 3 2017 9:24 AM

కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు.

కోస్గి : కర్నూలు జిల్లా కోస్గి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు సోమవారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 238 మంది అక్రమంగా విద్యుత్ కనెక్షన్లు వాడుతున్నట్టు వెలుగు చూసింది. దీంతో 238 మందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. రూ.2.44 లక్షల జరిమానా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement