మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య | venkaiah naidu visit cyclone hudhud hit areas | Sakshi
Sakshi News home page

మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య

Oct 22 2014 2:52 PM | Updated on May 3 2018 3:17 PM

మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య - Sakshi

మరోసారి కేంద్ర బృందం వస్తోంది: వెంకయ్య

హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం వస్తోందని కేంద్ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు.

విశాఖపట్నం: హుదూద్ తుపాను బాధిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు మరోసారి కేంద్ర బృందం వస్తోందని కేంద్ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. దెబ్బతిన్న టెలికాం, రైల్వే వ్యవస్థలను నెల రోజుల్లో పునరుద్దరిస్తామని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తుపాన్ సాయం అందుతూనే ఉందని వెల్లడించారు. దెబ్బతిన్న ఎస్సీ, ఎస్టీ ఇళ్ల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామన్నారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వెంకయ్య నాయుడు బుధవారం ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement