ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర‍్మరణం | two died in car, container collission | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర‍్మరణం

Nov 13 2017 10:10 AM | Updated on Aug 30 2018 4:15 PM

పుల‍్లంపేట (వైఎస్సార్‌ జిల్లా) : వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం, రెడ్డి పల్లి వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా తాండురుకు చెందిన కొందరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి, వస్తుండగా వైఎస్సార్‌ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు, కంటైనర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగరు మృతిచెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement