టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

  • నేడు పులివెందుల, కమలాపురం నియోజక వర్గాల్లో వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర
    ఇడుపులపాయ-వేంపల్లి రోడ్డు మీదుగా నీలతిమ్మాయపల్లి సమీపం వరకు రెండో రోజు మొత్తం 12.6 కిలో మీటర్లు పాదయాత్ర
     
  • ఢిల్లీ : నేడు 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో తుది తీర్పు
     
  • తెలంగాణ అసెంబ్లీలో నేడు భూ ప్రక్షాళన రికార్డులపై చర్చ కొనసాగింపు
    అనంతరం మైనార్టీ వెల్ఫేర్ పై చర్చ
    శాసనమండలిలో కేసీఆర్‌ కిట్లపై చర్చ
     
  • ఇవాళ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎమ్ పిలుపు
    నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌
    కుషాయిగుడలో 25 మంది బీజేవైఎమ్‌ నేతల ముందస్తు అరెస్ట్‌
     
  • ఇవాళ భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య చివరి టీ-20
    తిరువనంతపురంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌
    సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న ఇరు జట్లు
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top