డెంగ్యూతో విద్యార్థి మృతి | Student killed with dengue | Sakshi
Sakshi News home page

డెంగ్యూతో విద్యార్థి మృతి

Feb 3 2016 11:58 AM | Updated on Oct 20 2018 6:04 PM

డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థి చికిత్స పొందుతు మృతిచెందాడు.

డెంగ్యూతో బాధపడుతున్న విద్యార్థి చికిత్స పొందుతు మృతిచెందాడు. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం పాలంపాడు గ్రామానికి చెందిన రాపూరి వెంకటాద్రి(13) స్థానిక పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో గత నెల రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు చెన్నై ఆస్పత్రిలో అతనికి చికిత్స అందిస్తుండగా.. కొద్ది సేపటి క్రితం మృతిచెందాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement