తిరుమలలో భక్తుల రద్దీ గురువారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల ... కాలిబాట దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఓ మోస్తరు వర్షం కురిసింది. అయితే నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2 కోట్ల 39 లక్షలు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 13 టన్నుల తలనీలాలు ఈ వేలం ద్వారా రూ.7 కోట్ల 96 లక్షల ఆదాయం లభించిందని టీటీడీ ఆధికారులు తెలిపారు.