నగరిలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్ | Red sandalwood smugglers arrested in nagari chittoor district | Sakshi
Sakshi News home page

నగరిలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

Oct 16 2014 9:07 AM | Updated on Aug 20 2018 4:44 PM

చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరిలో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి తొమ్మిది మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారు ప్రయాణిస్తున్న కార్లతోపాటు ఎర్రచందనాన్ని పోలీసు స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement