ఆరు మృతదేహాలకు రీ పోస్ట్మార్టం పూర్తి | re postmartum compleated to six bodies who died in sheshachalam encounter | Sakshi
Sakshi News home page

ఆరు మృతదేహాలకు రీ పోస్ట్మార్టం పూర్తి

Apr 18 2015 8:03 PM | Updated on Sep 18 2019 2:55 PM

ఉమ్మడి హైకోర్టు ఆదేశాలమేరకు ఆరుగురు మృతులకు

శేషాచలం ఎన్ కౌంటర్ మృతులకు రీ పోస్ట్ మార్టం ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి హైకోర్టు ఆదేశాలమేరకు ఆరుగురు మృతులకు శనివారం తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో రీ పోస్ట్ మార్టం నిర్వహించారు.

 

ఇరు రాష్ట్రాలకు చెందిన వైద్యులు, ప్రొఫెసర్లు రీ పోస్ట్ మార్టంను పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తిరుపతి, హైదరాబాద్ నుంచి వెళ్లిన వైద్యులు, ప్రొఫెసర్లు తిరుగు ప్రయాణమయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement