నెల్లూరు:వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన అనంతరం టీడీపీలోకి వెళ్లిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. దీంతో జిల్లాలోని కావలి మున్సిపాలిటీలో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్డీవో.. కావలి మున్సిపల్ చైర్ పర్సన్ అలేఖ్యతో పాటు, 13 వ వార్డు కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లు టీడీపీలోకి వెళ్లడంతో వారిపై అనర్హత వేటు వేసినట్లు ప్రకటించారు. దీంతో ఆ స్థానాల్లో ఖాళీ అయినట్లు ఆయన తెలిపారు.
టీడీపీలోకి వెళ్లిన కౌన్సిలర్లపై అనర్హత వేటు
Published Thu, Aug 14 2014 6:40 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- Enforcement Directorate; ఆప్కు అక్రమంగా రూ. 7.08 కోట్ల విదేశీ నిధులు!
- మధ్యవర్తిత్వం..వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయం
- Election Commission of India: ఐదో విడతలో 59.06 శాతం
- చత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం
- Rahul Gandhi: మార్పు గాలి వీస్తోంది
- ఏడాదిన్నరలో నాలుగోసారి..
- సెల్ఫోన్తో హై బీపీ!
Advertisement