రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం రసాభాస | Rajamahendravaram Council meeting upset | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం రసాభాస

Jan 22 2016 1:44 PM | Updated on May 25 2018 9:20 PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మునిసిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. ప్రశ్నోత్తరాల సమయం కేటాయించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేయర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో మేయర్ శేషసాయి సభ నుంచి వెళ్లిపోయారు. సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement