రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ | Piller Machines for Farmers | Sakshi
Sakshi News home page

రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ

Aug 3 2015 6:57 PM | Updated on Sep 3 2017 6:43 AM

విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ చేశారు.

చోడవరం (విశాఖ) : విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు సోమవారం ఆదర్శ రైతులకు పిల్లర్ మెషీన్లు పంపిణీ
చేశారు. వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం ఆరుగురు రైతులు మెషీన్లను అందుకున్నారు.

నాట్లు వేసే సమయంలో ఇవి రైతులకు ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజు మాట్లాడుతూ... గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో చెరకు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు వీలుగా డ్రిప్ ఇరిగేషన్ విధానంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement