నగల కోసం వృద్ధురాలి పీకనొక్కారు | Old woman murder in Akkayyapalem | Sakshi
Sakshi News home page

నగల కోసం వృద్ధురాలి పీకనొక్కారు

Apr 13 2015 11:24 PM | Updated on Sep 3 2017 12:15 AM

కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు.

విశాఖపట్నం: కొందరు దుండగులు నగల కోసం ఓ వృద్ధురాలి పీక నొక్కి హత్య చేశారు. అక్కయ్యపాలెం అబిద్ నగర్లో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు రిటైర్డ్ రైల్వే హెడ్ నర్సు ఆండాలమ్మ పీక నొక్కి హత్య చేసి, ఆమె మెడలోని నగలను తీసుకువెళ్లారు.

విషయం తెలిసిన వెంటనే నాలుగవ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement