పార్వతీపురం ఏఎస్పీగా దీపిక | Nine IPS officers transferred in AP | Sakshi
Sakshi News home page

పార్వతీపురం ఏఎస్పీగా దీపిక

Dec 19 2017 9:38 AM | Updated on Dec 19 2017 9:40 AM

Nine IPS officers transferred in AP - Sakshi

పార్వతీపురం: పార్వతీపురం ఏస్పీగా ఎం.దీపికను నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ దినేష్‌ కుమార్‌పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటివరకు ఇక్కడ ఏస్పీగా విధులు నిర్వర్తించిన అమిత్‌ బర్దార్‌ విశాఖపట్నం జిల్లా పాడేరు ఏఎస్పీగా బదిలీ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో దీపిక విధుల్లో చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం పార్వతీపురం ఏస్పీగా విధుల్లో చేరిన అమిత్‌బర్దార్‌కు ఇంత త్వరగా బదిలీ కావడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement