సైకిలెక్కిన నెల్లూరు కాంగ్రెస్ నేతలు | nellore congress leaders join in tdp | Sakshi
Sakshi News home page

సైకిలెక్కిన నెల్లూరు కాంగ్రెస్ నేతలు

Nov 10 2014 4:02 AM | Updated on Mar 18 2019 9:02 PM

నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

హైదరాబాద్: నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు ఆదివారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు ఎన్. జయకుమార్‌రెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిని పార్టీ కండువా కప్పి చంద్రబాబు ఆహ్వానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement