నన్నపనేనిని వరించనున్న పదవి | Nannapaneni Rajakumari as chief whip | Sakshi
Sakshi News home page

నన్నపనేనిని వరించనున్న పదవి

Sep 3 2014 3:59 PM | Updated on Sep 2 2017 12:49 PM

నన్నపనేని రాజకుమారి-అంగర రామమోహన్

నన్నపనేని రాజకుమారి-అంగర రామమోహన్

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి చీఫ్ విప్గా నన్నపనేని రాజకుమారిని నియమించనున్నారు.

హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలి చీఫ్ విప్గా నన్నపనేని రాజకుమారిని నియమించనున్నారు. మండలి విప్గా అంగర రామమోహన్ను నియమించనున్నారు.

రాజకుమారి గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందినవారు కాగా, రామమోహన్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందినవారు. వీరిద్దరూ టిడిపిలో సీనియర్ నాయకులే.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement