టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ | MRPS protest at the TDP office | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన ఎమ్మార్పీఎస్

Jan 11 2016 1:22 PM | Updated on Sep 3 2017 3:29 PM

కాకినాడలో టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ముట్టడించారు.

వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కాకినాడలోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్బంగా పోలీసులు జోక్యం చేసుకుని 30 మంది ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement