జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ | Janacaitanya platform under the Photo Exhibition | Sakshi
Sakshi News home page

జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్

Jan 5 2015 10:04 PM | Updated on Sep 2 2017 7:15 PM

రేపు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది.

హైదరాబాద్:  జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో  రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య  విజ్ఞానకేంద్రంలో  ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది. వైవిద్యం గల పంటల ఫోటో ఎగ్జిబిషన్ గా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement