జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్ | Janacaitanya platform under the Photo Exhibition | Sakshi
Sakshi News home page

జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఫోటో ఎగ్జిబిషన్

Jan 5 2015 10:04 PM | Updated on Sep 2 2017 7:15 PM

రేపు జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది.

హైదరాబాద్:  జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో  రేపు ఉదయం 10 గంటలకు సుందరయ్య  విజ్ఞానకేంద్రంలో  ఫోటో ఎగ్జిబిషన్ జరుగనుంది. వైవిద్యం గల పంటల ఫోటో ఎగ్జిబిషన్ గా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement