ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా | High Court adjourns AP NGOs case till After noon | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా

Sep 27 2013 12:00 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

న్యూఢిల్లీ : ఏపీ ఎన్జోవోల సమ్మెపై విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది. శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టుకు.... ఏపీ ఎన్జీవోలు, సీమాంధ్ర సచివాలయ ఫోరం, పిటిషనర్ ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీస్, మున్సిపల్ శాఖ ఉద్యోగులతో పాటు మరికొంతమంది రాతపూర్వకంగా వాదనలు సమర్పించారు.  మధ్యాహ్నం ఒంటిగంటలోగా మిగతావారు రాతపూర్వక వాదనలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement