తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.