తిరుమలలో భక్తుల రద్దీ | Heavy rush in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ

Sep 13 2015 7:36 AM | Updated on Sep 3 2017 9:20 AM

తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతుంది. 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, కాలినడక భక్తులకు 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement