మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె | Farmer Loan Waiver in Three months: Palle Raghunath Reddy | Sakshi
Sakshi News home page

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె

Sep 25 2014 9:47 PM | Updated on Jun 4 2019 5:04 PM

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె - Sakshi

మూడు మాసాల్లో రుణమాఫీ: పల్లె

మరో మూడు మాసాల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు

అనంతపురం: మరో మూడు మాసాల్లో రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. రుణమాఫీతో రైతులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ పక్కా విధానాన్ని రూపొందిస్తుందని ఆయన తెలిపారు.  
 
అంతేకాకుండా తెలంగాణలోని ఏపీ విద్యార్ధులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ చేస్తామని ఓ ప్రశ్నకు పల్లె రఘునాథ్ రెడ్డి సమాధానమిచ్చారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితులు ఆశాజనకంగా లేవని, అయినా అన్ని వర్గాలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement