తిరుమలలో తక్కు వగా భక్తుల రద్దీ | devotees rush normal in tirumala today | Sakshi
Sakshi News home page

తిరుమలలో తక్కు వగా భక్తుల రద్దీ

Dec 19 2014 7:05 AM | Updated on Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ తక్కు వగా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ తక్కు వగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభి స్తున్నార. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లు నిండాయి.
 
 గదుల వివరాలు
 ఉచిత గదులు - 101 , రూ.50
 గదులు  - 75, రూ.100
 గదులు - 45,రూ.500
 గదులు - 13 ఖాళీగా ఉన్నాయి
 
 ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం - 145 ఖాళీగా ఉన్నాయి.
 సహస్ర దీపాలంకరణసేవ - 106 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం  - 89 ఖాళీగా ఉన్నాయి.
 శుక్రవారం ప్రత్యేకసేవ - పూరాభిషేకం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement