భారీగా మృత కళేబరాల సీజ్ | Sakshi
Sakshi News home page

భారీగా మృత కళేబరాల సీజ్

Published Wed, Nov 25 2015 5:08 PM

Dead bodies Siege

ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమీపంలోని చాకలిగుంట వద్ద భారీగా మృత కళేబరాలు గుర్తించారు. మరో లారీ మృతకళేబరాలతో సిద్ధంగా ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడకు తీసుకువచ్చినట్లు తెలిసింది. విషయం తెలిసి సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వీటిని నూనె తయారీలో వాడేందుకు తీసుకువచ్చినట్లు తెలిసింది.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement