ఇసుక పాలసీపై సీపీఐ నిరసన | CPI protest against sand policy | Sakshi
Sakshi News home page

ఇసుక పాలసీపై సీపీఐ నిరసన

Jan 5 2015 12:18 PM | Updated on Aug 18 2018 8:05 PM

నూతన ఇసుక పాలసీ విధానంపై సీపీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతపురం: నూతన ఇసుక పాలసీ విధానంపై సీపీఐ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారుపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇసుక పాలసీని నిరసిస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ కలెక్టరేట్ వద్ద కిలో ఇసుక రూ.3 లకు విక్రయిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement