డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్కు కోర్టు అనుమతి | Court permission to YS Jagan to go to Dehradun | Sakshi
Sakshi News home page

డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్ జగన్కు కోర్టు అనుమతి

Apr 28 2014 4:49 PM | Updated on Oct 19 2018 7:52 PM

వైఎస్ జగన్మోహన రెడ్డి - Sakshi

వైఎస్ జగన్మోహన రెడ్డి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి డెహ్రాడూన్ వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. డెహ్రాడూన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 జగన్‌ పిటిషన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. వచ్చేనెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆయన  డెహ్రాడూన్ వెళ్లీ రావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement