అచ్యుతాపురం మండలం తొప్పెర్లలో జరిగిన సంక్రాంతి సరుకుల పంపిణీలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం తొప్పెర్లలో జరిగిన సంక్రాంతి సరుకుల పంపిణీలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికి కారణమైన వారిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వారిలో ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.