రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం | chintalapudi si saida naik died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఎస్సై దుర్మరణం

Jul 15 2017 2:24 PM | Updated on Sep 2 2018 5:06 PM

పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చింతలపూడి ఎస్సై సైదా నాయక్ దుర్మరణం చెందారు. ఆయన తన భార్య, రెండేళ్ల కూతురితో కలిసి కారులో ఏలూరుకు వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది.
 
ఈ ప్రమాదం జరిగిన సమయంలో సైదానాయక్‌ కారు నడుపుతున్నారు. ఆయన భార్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement