కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు.
కఠిన మనస్కులు ఏడాది వయసున్న ఓ పాప మృతదేహాన్ని మురికి కాల్వలో పడేసి వెళ్లిపోయారు. విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రాంతంలో రోడ్డు పక్కనే ఉన్న మురికి కాల్వలో ఓ చిన్నారి మృతదేహం శనివారం ఉదయం స్థానికులు గుర్తించారు. వారు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.