హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ | Asaduddin Owaisi participates in Swachh Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ

May 18 2015 4:56 PM | Updated on Sep 3 2017 2:17 AM

హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ

హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దాలి : ఓవైసీ

హైదరాబాద్‌ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

సైదాబాద్ (హైదరాబాద్) : హైదరాబాద్‌ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సైదాబాద్ డివిజన్ దోభీఘాట్ సమీపంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు రోడ్లను ఊడ్చారు. మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో చర్చించారు. నగరం మొత్తం పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement