గోదావరిలో జారిపడి ఐదేళ్ల బాలుడి మృతి | 5 year old boy accidentally dies at Godavari pushkaralu | Sakshi
Sakshi News home page

గోదావరిలో జారిపడి ఐదేళ్ల బాలుడి మృతి

Jul 18 2015 6:51 PM | Updated on Sep 3 2017 5:45 AM

ప్రమాదవశాత్తూ గోదావరిలో జారి పడి ఇనుపాల భవితేజ(5) అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన దేవీపట్నం మండలం వీరవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది.

తూర్పుగోదావరి (దేవీపట్నం) : ప్రమాదవశాత్తూ గోదావరిలో జారి పడి ఇనుపాల భవితేజ(5) అనే బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన దేవీపట్నం మండలం వీరవరం గ్రామంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది. గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు సుమారు 3 కి.మీల దూరం కొట్టుకుపోయాడు. పోశమ్మ గండి వద్ద బాలుడి మృతదేహాన్ని కనుగొన్నారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement