కోడిపందాలపై దాడి : 30 మంది అరెస్ట్ | 30 people arrested in hen fight in krishna district | Sakshi
Sakshi News home page

కోడిపందాలపై దాడి : 30 మంది అరెస్ట్

Apr 9 2016 4:14 PM | Updated on Aug 20 2018 4:44 PM

కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు.

మచిలీపట్నం : కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కోడిపందాలపై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. 23 బైకులతోపాటు, రూ. 5200 నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement