బొలెరో వాహనం బోల్తా: 20 మందికి గాయాలు | 20 injured in bolero accident | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా: 20 మందికి గాయాలు

Feb 16 2015 2:50 PM | Updated on Apr 3 2019 7:53 PM

వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి.

కొండాపురం: వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం పొలకలకు వెళుతున్న బొలెరో క్యాంపర్ వాహనానికి టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది.  ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.

 

క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం, తడకల చెరువు గ్రామానికి చెందిన వారని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement