మందుపాతర పేలి 13మంది జవాన్లు మృతి | 13 Jawans killed, Land mine blast in AOB | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి 13మంది జవాన్లు మృతి

Aug 27 2013 11:49 AM | Updated on Mar 28 2019 5:07 PM

ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేలి ఎనిమిదిమంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు.

విజయనగరం : ఆంధ్రా,ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. సాలూరు నియోజవర్గం సుంకి సమీపంలోని బీఎస్ఎఫ్ జవాన్లు లక్ష్యంగా మావోయిస్టులు ఈ రోజు ఉదయం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో 13మంది బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మావోయిస్టులు, బీఎస్ఎఫ్ జవాన్ల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement