ఆటో- ట్రాక్టర్ ఢీ: 10 మందికి గాయాలు | 10 injured in auto, tractor accident in guntur district | Sakshi
Sakshi News home page

ఆటో- ట్రాక్టర్ ఢీ: 10 మందికి గాయాలు

May 24 2014 12:50 PM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల వద్ద ఆటో - ట్రాక్టర్ డీ కొన్నాయి.

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో శనివారం ఆటో - ట్రాక్టర్ డీ కొన్నాయి. ఆ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దాంతో క్షతగాత్రులను గుంటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారంతా ముప్పాళ్ల మండలం మాదల గ్రామస్తులని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement